నేటి నుండి ఇంటర్‌ పరీక్షలు..

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట చర్యలు ఏర్పాటు

Mar 15, 2023 - 18:15
Mar 25, 2023 - 01:27
 0
నేటి నుండి ఇంటర్‌ పరీక్షలు..

రాష్ట్ర వ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. 

పరీక్షలకు హాజరుకానున్న 4,84,197 మంది ఫస్టియర్‌ విద్యార్థులు, 5,19,793 మంది సెకండియర్‌ విద్యార్థులు.. 

ఏప్రిల్ 4వ తేదీలో ముగియనున్న పరీక్షలు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్