కర్ణాటక లో రాజకీయ నాయకుడి కూతురి హత్య

Apr 19, 2024 - 21:12
 0  8

మనభారత్ న్యూస్, 19 ఏప్రిల్ 2024, కర్ణాటక :- దుర్మార్గం!! కర్ణాటకలో కాంగ్రేస్ కౌన్సిలర్ నిరంజన్ హీరమత్ కూతురు నేహా హీరామత్ ని కాలేజీ క్యాంపస్ లోనే దారుణంగా చంపాడు ఫయాజ్ అనే రాక్షసుడు. ఈ దారుణ సంఘటన కాలేజీ సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది. నేహా ను అడ్డగించి అందరు చూస్తుండగానే 9 సార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. కర్ణాటకలో పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని అంటున్నారు కర్ణాటక ప్రజలు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Hameed Shaik మనభారత్ న్యూస్